ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే స్వాతంత్య్ర సంబరం

ABN, First Publish Date - 2020-08-15T09:46:04+05:30

స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఉదయం వన్‌టౌన్‌ ప్రాంతంలోని పోలీస్‌ మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరంలోని పోలీస్‌ మైదానంలో జెండా ఆవిష్కరణ

ముఖ్య అతిథిగా మంత్రి ముత్తంశెట్టి


విశాఖపట్నం, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర వేడుకలు శనివారం ఉదయం వన్‌టౌన్‌ ప్రాంతంలోని పోలీస్‌ మైదానంలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తార న్నారు. జిల్లాలో ప్రభుత్వపరంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన ప్రసంగిస్తారని, తరువాత కొవిడ్‌  విజేతలకు సన్మానిస్తారన్నారు. అలాగే ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా కరోనాపై పోరాటం చేస్తున్న వైద్య ఆరోగ్య, పోలీస్‌ శాఖలతోపాటు శానిటరీ ఉద్యోగుల్ని సత్కరిస్తామ న్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.

Updated Date - 2020-08-15T09:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising