ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గీతం’లో 108 మంది విదేశీ విద్యార్థుల చేరిక

ABN, First Publish Date - 2020-11-27T05:27:23+05:30

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 27 దేశాలకు చెందిన 108 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు అంతర్జాతీయ విద్యా విభాగం డైరెక్టర్‌ కేపీ కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌నగర్‌, నవంబరు 26: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్టడీ ఇండియా కార్యక్రమం ద్వారా గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది 27 దేశాలకు చెందిన 108 మంది విదేశీ విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు అంతర్జాతీయ విద్యా విభాగం డైరెక్టర్‌ కేపీ కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ‘గీతం’లో ప్రవేశానికి సుమారు నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలో ఉత్తీర్ణులైన 108 మందికి తొలివిడిత ప్రవేశాలు కల్పించామన్నారు. వీరిలో ఆఫ్ఘనిస్తాన్‌, బూటాన్‌, నేపాల్‌, నైజీరియా, రువాండా, టాంజానియా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన వారున్నారన్నారు. కొత్తగా చేరిన వీరితో ‘గీతం’లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల సంఖ్య 300కు చేరిందని పేర్కొన్నారు.

Updated Date - 2020-11-27T05:27:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising