ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

167 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు

ABN, First Publish Date - 2020-12-06T06:10:52+05:30

విశాఖ ఏజెన్సీ లంబసింగి నుంచి మైదాన ప్రాంతానికి శనివారం కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.రమేశ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 5 : విశాఖ ఏజెన్సీ లంబసింగి నుంచి మైదాన ప్రాంతానికి శనివారం కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.రమేశ్‌ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు గురందొరపాలెం వద్ద వాహన తనిఖీలు చేపట్టగా, కారులో 167 కిలోల గంజాయిని గుర్తిం చామన్నారు. ఈ ఘటనలో అత్తిలికి చెందిన మూర్తాండ వినయ్‌కుమార్‌, జువ్వా దానయ్యలను అరెస్టు చేసినట్టు చెప్పారు. 

Updated Date - 2020-12-06T06:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising