ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

820 కిలోల గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2020-11-30T06:40:24+05:30

మండలంలోని గోకులపాడు హైవే జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ చక్రధర్‌ ఆదివారం భారీగా గం జాయిని పట్టుకున్నారు.

స్వాధీనపర్చుకున్న గంజాయి ప్యాకెట్ల తో ఎస్‌ఐ చక్రధర్‌, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  లారీలో తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు

 యూపీకి చెందిన ఇద్దరు నిందితుల అరెస్టు

ఎస్‌.రాయవరం, నవంబరు 29 : మండలంలోని గోకులపాడు హైవే జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ చక్రధర్‌ ఆదివారం భారీగా గం జాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు గోకులపాడు హైవే వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వస్తున్న ఓ లారీలో 820 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ చెప్పారు. లారీని సీజ్‌ చేసి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సీతల్‌ప్రసాద్‌, గయాదిన్‌లను అరెస్టు చేశామన్నారు. 

Updated Date - 2020-11-30T06:40:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising