ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABN, First Publish Date - 2020-12-06T05:45:38+05:30

జీవీఎంసీ 86వ వార్డు వుడా ఫేజ్‌-3లో 15 లక్షలు రూపాయిలతో పార్కు అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేసారు.

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కూర్మన్నపాలెం: జీవీఎంసీ 86వ వార్డు వుడా ఫేజ్‌-3లో 15 లక్షలు రూపాయిలతో పార్కు  అభివృద్ధి పనులకు శనివారం  ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం ఫరిధిలో కోటి రూపాయిలతో రోడ్లును అబివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీధర్‌, ఈఈ వేణుగోపాల్‌, వైసీపీ అభ్యర్థి దామా సుబ్బారావు, ముద్దపు మురళీమోహన్‌, పత్తిపాటి శ్రీను, ప్రసాద్‌, చేగొండి శ్రీను, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


ప్రహరీ నిర్మాణానికి..

గాజువాక: అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఽధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 65వ వార్డు కేఎల్‌ రావు నగర్‌ పార్కు స్థలంలో రూ.11.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రహరీకి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2020-12-06T05:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising