ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాజీ మంత్రి కిడారిని ఫోన్‌లో పరామర్శించిన చంద్రబాబు

ABN, First Publish Date - 2020-09-01T16:38:51+05:30

కరోనా బారినపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాడేరు(విశాఖపట్నం): కరోనా బారినపడి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సోమవారం ఫోన్ చేసి పరామర్శించారు. వైరస్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్, మాజీ మంత్రి అయ్యన్న కూడా ఫోన్‌లో పరామర్శించారు.

Updated Date - 2020-09-01T16:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising