ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఐఐసీ రికార్డుల నుంచి మిగుల భూములు తొలగించండి

ABN, First Publish Date - 2020-11-22T06:16:26+05:30

రాచపల్లి రెవెన్యూలో గల భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకవరపాలెం, నవంబరు 21 : రాచపల్లి రెవెన్యూలో గల భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించాలని పలువురు రైతులు కోరుతున్నారు. అన్‌రాక్‌ కంపెనీ భూ సేకరణ సమయంలో రాచపల్లి రెవెన్యూలో మిగులు భూములు పదేళ్ల క్రితం  ఏపీఐఐసీ రికార్డుల్లో నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకో లేకపోతున్నామని రైతులు వాపోయారు.  సుమారు 150 ఎకరాల భూములు ఆన్‌లైన్‌ కాకపోవడంతో రైతు భరోసాతో పాటు పిల్లల చదువులకు రుణాలు కోల్పోతున్నామన్నారు. గ్రామ సభల్లో ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించినా ఫలితం లేకపోతున్నట్టు చెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యపై స్పందించాలని విన్నవించారు.

 .

Updated Date - 2020-11-22T06:16:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising