ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శారదా నదిలో పడి రైతు మృతి

ABN, First Publish Date - 2020-11-13T06:13:33+05:30

మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన రైతు డి.వెంకటరమణ (50) గురువారం శారదానదిలో పడి మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూరు, నవంబరు 12: మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన రైతు డి.వెంకటరమణ (50) గురువారం శారదానదిలో పడి మృతి చెందినట్టు రూరల్‌ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి రోజూ మాదిరిగానే గురువారం తెల్లవారుజామున శారదా నదికి వెళ్లిన వెంకటరమణ, ఎంత సమయమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుమారుడు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడని చెప్పారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2020-11-13T06:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising