ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందుపాతరకు బలైన గిరిజనుల కుటుంబాలు ధర్నా

ABN, First Publish Date - 2020-08-08T07:49:05+05:30

ఇంజెరి అడవుల్లో మందుపాతరకు బలైపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతులు మోహనరావు, అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కొక్క కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేసిన పీవో 


పాడేరు, ఆగస్టు 7: ఇంజెరి అడవుల్లో మందుపాతరకు బలైపోయిన తమను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతులు మోహనరావు, అజయ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. తమ సమస్యపై ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన పీవో రూ.లక్ష చొప్పున మృతుల కుటుంబాలకు చెక్‌లను అందించారు. ప్రభుత్వం నుంచి అన్నివిధాల బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఐటీడీఏ ఏవో నాగేశ్వరరావు, డీఎస్‌పీ వీబీ.రాజ్‌కమల్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T07:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising