ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దివీస్‌కు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు

ABN, First Publish Date - 2020-03-27T09:55:22+05:30

ప్రజారోగ్యాన్ని కాపాడే మందులను తయారు చేస్తున్నందున లాక్‌డౌన్‌ నుంచి తమ దివీస్‌ కర్మాగారానికి కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమునిపట్నం (రూరల్‌) మార్చి 26: ప్రజారోగ్యాన్ని కాపాడే మందులను తయారు చేస్తున్నందున లాక్‌డౌన్‌ నుంచి తమ దివీస్‌ కర్మాగారానికి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని దివీస్‌ జనరల్‌ మేనేజర్‌ వై.ఎస్‌.కోటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు భారత ప్రభుత్వ  కెమికల్‌, ఫెర్టిలైజర్స్‌ మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్‌ పి.డి.వాఘేలా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశారని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-27T09:55:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising