ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులు

ABN, First Publish Date - 2020-09-25T11:07:03+05:30

కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను శుక్రవారం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా బస్‌స్టేషన్‌, సెప్టెంబరు 24: కొవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది మార్చి 22 నుంచి నిలిచిపోయిన అంతర్రాష్ట్ర సర్వీసులను శుక్రవారం  నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ప్రజా రవాణా శాఖ (పీటీడీ) రీజనల్‌ మేనేజర్‌ ఎంవై దానం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఉదయం 4.00 గంటలకు గుణుపూర్‌, 4.30 గంటలకు నవరంగపూర్‌, 5.00 గంటలకు ఒనకఢిల్లీ, 7.00 గంటలకు పర్లాకిమిడి, మధ్యాహ్నం 1.45 గంటలకు దమన్‌జోడి, 2.30 గంటలకు జైపూర్‌, రాత్రి 8.00 గంటలకు ఇంద్రావతి బస్సులు బయలుదేరతాయని వెల్లడించారు. వీటికి సంబంధించిన టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.

Updated Date - 2020-09-25T11:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising