ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డుడుమ డ్యామ్‌లో జారిపడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-11-27T06:06:29+05:30

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని డుడుమ డ్యామ్‌లో పడి ఒడిశాకు చెందిన గురుదొర (30) అనే యువకుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంచంగిపుట్టు: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని డుడుమ డ్యామ్‌లో పడి ఒడిశాకు చెందిన గురుదొర (30) అనే యువకుడు మృతి చెందాడు. కోరాపుట్టు జిల్లా కురసాపడా గ్రామానికి చెందిన గురుదొర బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఈ నేపథ్యంలో గురువారం డుడుమ డ్యామ్‌లో శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి డ్యామ్‌లో పడిఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మాచ్‌ఖండ్‌ ఎస్‌ఐ ప్రపుల్లా లక్రా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-27T06:06:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising