ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టండి

ABN, First Publish Date - 2020-12-18T05:24:42+05:30

రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి పిలుపునిచ్చారు.

ఉగ్గిన రమణమూర్తిని సత్కరిస్తున్న టీడీపీ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగురైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన


కశింకోట, డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి పిలుపునిచ్చారు. కొత్తపల్లి గ్రామంలో గురువారం టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. తుఫాన్‌ కారణంగా పంటలను కోల్పోయి రైతులు నష్టపోయినా, ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు అర్ధాకలితో అల్లాడిపోతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఆయన సూచించారు. అనంతరం రమణమూర్తిని టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బుదిరెడ్డి గంగయ్య, కలగా సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-18T05:24:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising