ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులపర్తిలో మహిళలతో డీఆర్‌డీఏ పీడీ సమావేశం

ABN, First Publish Date - 2020-11-29T06:06:54+05:30

మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు.

మహిళలతో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎలమంచిలి రూరల్‌, నవంబరు 28 : మండలంలోని పులపర్తిలో గల మహిళలతో శనివారం డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సమావేశమయ్యారు. శుక్రవారం ఈ గ్రామానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ వద్ద వైఎస్సార్‌ చేయూత పథకం సాయం తమకు అందలేదని పలువురు మహిళలు వాపోయిన నేపథ్యంలో ఆయన వెంటనే స్పందించిన పీడీని గ్రామానికి పంపారు. ఈ సందర్భంగా  పీడీ మహిళలతో మాట్లాడి అన్ని వివరాలను తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు  సమర్పించనున్నట్టు చెప్పారు.  వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు, శ్రీనిధి మేనేజర్‌ కరుణానిధి తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:06:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising