ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సమయంలో పాదయాత్రలు సరికాదు

ABN, First Publish Date - 2020-11-14T05:00:55+05:30

కరోనా సమయంలో ప్రభుత్వం పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నాయకులు పాదయాత్రలు నిర్వహించడం సరికాదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు.

మాట్లాడుతున్న కృష్ణస్వరూప్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  డీబీపీ జాతీయ అధ్యక్షుడు  కృష్ణస్వరూప్‌

పాయకరావుపేట, నవంబరు 13 : కరోనా సమయంలో ప్రభుత్వం పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నాయకులు పాదయాత్రలు నిర్వహించడం సరికాదని దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు వడ్డమూరి కృష్ణస్వరూప్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ శీతాకాలంలో   వైరస్‌ వాప్తి చెందనున్న సమయంలో రాష్ట్రంలో పాఠశాలలు తెరవడం, అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం అడడమేనన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ప్రజలు కరోనా బారిన పడకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-14T05:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising