ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిచ్చికుక్క దాడిలో తొమ్మిది మందికి గాయాలు

ABN, First Publish Date - 2020-11-26T06:20:16+05:30

వడ్డాదిలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి తొమ్మిది మందిని గాయపరిచింది.

ఆసుపత్రిలో బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట: వడ్డాదిలో బుధవారం పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి తొమ్మిది మందిని గాయపరిచింది. బాధితులు వడ్డాదికి చెందిన ఎ.వెంకటేశ్వరరావు, ఎన్‌.జీవన్‌, ఎం.అశ్వనికుమారి, కె.సురేశ్‌, ఆర్‌.హేమామాలిని, ఈ.నారాయణరావు, వి.యరామరాజుపేటకు బి.జగన్నాథరావు, దేవరాపల్లికి చెందిన అల్లం రఘు, ఎల్‌బిపీ.అగ్రహారానికి చెందిన బి.శ్రీనివాసరావు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరికి వైద్యాధికారి శంకుతల చికిత్సలు చేశారు.

Updated Date - 2020-11-26T06:20:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising