ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2020-09-20T09:11:15+05:30

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం సుమారు పదివేల మంది భక్తులు తరలిరావడంతో సింహగిరి పరిసరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. వేకుమజాము నుంచే కొండదిగువ శ్రీదేవి సత్రంలోని టికెట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శనివారం ఒక్కరోజే రూ.పది లక్షల ఆదాయం


సింహాచలం, సెప్టెంబరు 19: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం సుమారు పదివేల మంది భక్తులు తరలిరావడంతో సింహగిరి పరిసరాల్లో రద్దీ వాతావరణం నెలకొంది. వేకుమజాము నుంచే కొండదిగువ శ్రీదేవి సత్రంలోని టికెట్ల కౌంటర్ల వద్ద భక్తులు బారులుతీరారు.


దీంతో శనివారం ఒక్కరోజే రూ.300, రూ.100 టికెట్ల విక్రయాల ద్వారా సుమారు రూ.ఆరు లక్షలు, తలనీలాలు, రూ.25 టికెట్ల ద్వారా రూ.45 వేలు, ప్రసాదాల విక్రయాల ద్వారా సుమారు 3.5 లక్షలు కలిపి సుమారు రూ.పది లక్షల వరకు అప్పన్న ఖజానాకు ఆదాయం లభించింది. 

Updated Date - 2020-09-20T09:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising