ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏఎల్‌పురం శివాలయంలో లక్ష దీపారాధన

ABN, First Publish Date - 2020-12-13T06:16:36+05:30

కార్తీక మాసం సందర్భంగా ఏఎల్‌పురం శివారులో గల శివాలయంలో శనివారం రాత్రి లక్ష దీపారాధన అత్యంత వైభవంగా జరిగింది.

లక్షదీ పాల వెలుగులో శివాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణాదేవిపేట, డిసెంబరు 12 : కార్తీక మాసం సందర్భంగా ఏఎల్‌పురం   శివారులో గల శివాలయంలో శనివారం రాత్రి లక్ష దీపారాధన అత్యంత వైభవంగా జరిగింది.  పాతకృష్ణాదేవిపేట, ఏఎల్‌పురం, వలసంపేట, చోద్యం, లింగంపేట, సీహెచ్‌.నాగాపురం, విప్పలపాలెం, మల్లంపేట తదితర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై త్రిశూలం, లింగాకారం, ఓంకారం ఆకారాల్లో దీపాలను వెలిగించారు. ఈ ఆలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తపస్సు చేసినట్టు ప్రచారంలో ఉండడంతో ఏటా ఇక్కడ కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. 

Updated Date - 2020-12-13T06:16:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising