ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకటాపురంలో మరొకరి మృతి

ABN, First Publish Date - 2020-06-02T08:50:15+05:30

ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావం కారణంగా వెంకటాపురానికి చెందిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

14కు చేరిన మృతుల సంఖ్య

గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం డిమాండ్

గోపాలపట్నం(విశాఖపట్నం), జూన్‌ 1: ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావం కారణంగా వెంకటాపురానికి చెందిన యలమంచిలి కనకరాజు(45) అనే కార్పెంటర్‌ మృతి చెందాడని సీపీఎం గోపాలపట్నం డివిజన్‌ కమిటీ సభ్యులు ఆరోపించారు. వెంకటాపురం గ్రామానికి  చెందిన కనకరాజు ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ఘటన తరువాత అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తరువాత రెండు రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురైతే ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో 13 మంది మృతి చెందగా, ఇప్పుడు ఈ సంఖ్య 14కు చేరిందని పేర్కొన్నారు. ఇప్పటికీ పలువురు బాధితులు అస్వస్థతతో ఆస్పత్రిలో చేరుతున్నారని, ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, వెంకటాపురం గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-06-02T08:50:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising