ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీపీఎస్‌కు 31 వరకూ గడువు

ABN, First Publish Date - 2020-12-01T05:51:58+05:30

అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) పథకాన్ని డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) పథకాన్ని డిసెంబరు 31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలో ఇప్పటివరకూ బీపీఎస్‌కు 6,167 దరఖాస్తులు రాగా ఆరు వేల దరఖాస్తులకు సంబంధించిన భవనాలను క్రమబద్ధీకరించారు. తద్వారా జీవీఎంసీకి రూ.74 కోట్ల ఆదాయం వచ్చింది. మిగిలిన దరఖాస్తులను కూడా వచ్చే నెల రోజుల్లో క్లియర్‌ చేయాలని జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Updated Date - 2020-12-01T05:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising