ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలి

ABN, First Publish Date - 2020-11-30T06:46:24+05:30

తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రాంబిల్లి, నవంబరు 29 :  తుఫాన్‌ వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు  ఎకరాకు రూ.30 వేలు చొప్పున  నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం  నియోజకవర్గ సీనియర్‌ నేత ప్రగడ నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డి.రంగనాయకులు, మండల శాఖ అధ్యక్షుడు వి.దిన్‌బాబులతో కలిసి కుమ్మరాపల్లిలో పర్యటించి, నీటి మునిగిన పొలాలను పరిశీలించారు.  అనంతరం మర్రిపాలెంలో దెబ్బతిన్న బొడ్డేడ ఆనకట్ట గట్టును పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు.

Updated Date - 2020-11-30T06:46:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising