ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-11T04:45:50+05:30

ఆర్మీ జవానుల దేశ సేవలను కీర్తిస్తూ ఇక్కడి ప్రభుత్వ జానియర్‌ కళాశాల మైదానంలో ‘జై జవాన్‌’ పేరిట జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీ గురువారం ప్రారంభమైంది.

క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న పట్టణ సీఐ స్వామినాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నర్సీపట్నం అర్బన్‌, డిసెంబరు 10 : ఆర్మీ జవానుల దేశ సేవలను కీర్తిస్తూ ఇక్కడి ప్రభుత్వ జానియర్‌ కళాశాల మైదానంలో ‘జై జవాన్‌’ పేరిట  జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నీ గురువారం ప్రారంభమైంది. పట్టణ సీఐ స్వామినాయుడు ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల ఐక్యతా భావం పెరుగుతుందన్నారు. జనవరి ఐదో తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2020-12-11T04:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising