ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల గుండె చప్పుడు మేకా సూరిబాబు

ABN, First Publish Date - 2020-11-27T06:08:54+05:30

సీపీఐ నేత మేకా సూరిబాబు 33వ వర్థంతిని గురువారం పాతకృష్ణాదేవిపేటలో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వర్ధంతి సభలో వివిధ సంఘాల ప్రతినిధులు 

కృష్ణాదేవిపేట, నవంబరు 26 : సీపీఐ నేత మేకా సూరిబాబు 33వ వర్థంతిని గురువారం పాతకృష్ణాదేవిపేటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి  పొట్టిక సత్యనారాయణ  మాట్లాడుతూ విశాఖ ఏజెన్సీలోని పలు మండలాల్లో గిరిజనుల హక్కుల సాధనకు  నిరంతరం పోరాటం చేసిన యోధుడు సూరిబాబుగా పేర్కొన్నారు. తొలుత గ్రామ శివారులో ఉన్న స్మారక స్థూపం వద్ద గల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంతా నివాళులర్పించారు.  రైతు సంఘం జిల్లా కార్యదర్శి మేకా సత్యనారాయణ,  సీపీఐ నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, గురుబాబు, కొండలరావు, రామారావు, భాస్కరరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T06:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising