ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ మరణాలు 500

ABN, First Publish Date - 2020-11-21T06:06:58+05:30

జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 500కు చేరింది. మొదటి పాజిటివ్‌ కేసు మార్చి 19న నమోదు కాగా, రెండు నెలల తరువాత అంటే మార్చి ఎనిమిదిన మొదటి మరణం సంభవించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యధికంగా ఆగస్టు నెలలో 267 మంది కన్నుమూత


విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 500కు చేరింది. మొదటి పాజిటివ్‌ కేసు మార్చి 19న నమోదు కాగా, రెండు నెలల తరువాత అంటే మార్చి ఎనిమిదిన మొదటి మరణం సంభవించింది. మే, జూన్‌, జూలై నెలల్లో కలిపి 91 మంది మృతిచెందగా, ఆగస్టు నెల లోనే అత్యధికంగా 267 మంది చనిపోయారు. సెప్టెం బరు నెలలోను కరోనా ఉధృతి కొనసాగడంతో 143 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అక్టోబరు నెలలో 77 మంది, నవంబరు నెలలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. మొదటి మరణం సంభవించిన మే ఎనిమిది నుంచి ఇప్పటివరకు 197 రోజుల్లో 500 మంది వైరస్‌ బారినపడి మృత్యువాత చెందారు. 


జిల్లాలో మరో 69 కేసులు నమోదు

కాగా, జిల్లాలో శుక్రవారం మరో 69 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 58,074కు చేరుకుంది. ఇందులో 56,292 మంది కోలుకోగా, మరో 1,282 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-11-21T06:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising