ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

198 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-11-21T06:21:52+05:30

జిల్లాలో శుక్రవారం కొత్తగా 198 మందికి కరోనా వైరస్‌ సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో ఇద్దరు బాధితులు మృతి 

ఆసుపత్రుల నుంచి 281 మంది డిశ్చార్జి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

జిల్లాలో శుక్రవారం కొత్తగా 198 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో మరో ఇద్దరు బాధితులు మహమ్మారికి బలైపోయారు. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 44,121కి పెరిగాయి. కరోనా మరణాలు అధికారికంగా 619కు చేరుకున్నాయి. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 281 మంది పాజిటివ్‌ బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 2,107 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


Updated Date - 2020-11-21T06:21:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising