ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా అనుమానితులు ఆసుపత్రికి తరలింపు

ABN, First Publish Date - 2020-03-31T09:33:21+05:30

జీవీఎంసీ 26వ వార్డులో నివసిస్తున్న భార్యాభర్తలను కరోనా అనుమానితులుగా సోమవారం అంబులెన్స్‌లో ఛాతీ ఆసుపత్రికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కయ్యపాలెం: జీవీఎంసీ 26వ వార్డులో నివసిస్తున్న భార్యాభర్తలను కరోనా అనుమానితులుగా సోమవారం అంబులెన్స్‌లో ఛాతీ ఆసుపత్రికి తరలించారు. యూకేలో ఉంటున్న తమ కుమారుడు వద్దకు వెళ్లి జనవరి 22న వీరు విశాఖ వచ్చినట్టు ఆరోగ్య శాఖ సిబ్బందికి ఆశ వర్కర్లు సమాచారం అందించారు. ఈ మేరకు వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

Updated Date - 2020-03-31T09:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising