ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 73 మందికి కరోనా

ABN, First Publish Date - 2020-12-04T06:07:51+05:30

జిల్లాలో గురువారం 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

యువతికి కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జిల్లాలో 58,873కు చేరిన పాజిటివ్‌లు


విశాఖపట్నం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 58,873కు చేరాయి. వీరిలో 57,812 మంది వైరస్‌ నుంచి కోలుకోగా, 549 మంది చికిత్స పొందుతున్నారు. కాగా గురువారం ఒకరు మృతి చెందడంతో  జిల్లాలో కొవిడ్‌ మరణాలు 512కు చేరాయి. 


మన్యంలో ఒకటి...: పాడేరు ఏజెన్సీలో గురువారం 503 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా హుకుంపేట మండలంలో ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2020-12-04T06:07:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising