ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

59 వేలకు చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-10T05:38:53+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో తాజాగా మరో 44 మందికి వైరస్‌ 

విశాఖపట్నం, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు 59 వేలకు చేరాయి. తాజగా బుధవారం 44 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 59,042కు చేరాయి. వీరిలో వైరస్‌ నుంచి 58,239 మంది కోలుకోగా, మరో 289 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వైరస్‌తో చికిత్స పొందుతూ 514 మంది మృతి చెందారు. 

Updated Date - 2020-12-10T05:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising