ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనిష్ట స్థాయికి కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-12-01T06:14:41+05:30

జిల్లాలో 180 రోజుల తరువాత కనిష్ట సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం అత్యల్పంగా 11 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో మరో 11 మందికి వైరస్‌

180 రోజుల తరువాత అత్యల్పంగా నమోదు

చికిత్స పొందుతూ ఒకరి మృతి

విశాఖపట్నం, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 180 రోజుల తరువాత కనిష్ట సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం అత్యల్పంగా 11 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది.  జూన్‌ నాలుగో తేదీన నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత నుంచి జిల్లాలో కేసులు పెరుగుతూ వచ్చాయి. తాజాగా, సోమవారం అతి తక్కువగా నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 58,675కు చేరుకున్నాయి. వీరిలో వైరస్‌ నుంచి 57,377 మంది కోలుకోగా, మరో 788 మంది చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ సోమవారం ఒకరు మృతి చెందగా, జిల్లాలో మొత్తం కొవిడ్‌ మరణాలు 510కు చేరాయి. 


Updated Date - 2020-12-01T06:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising