ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నె లాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయండి

ABN, First Publish Date - 2020-12-06T05:52:45+05:30

ఈ నెలాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో హెచ్‌ఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో లింగేశ్వరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో లింగేశ్వరరెడ్డి



రావికమతం, డిసెంబరు 5: ఈ నెలాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో హెచ్‌ఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 31 పాఠశాలల్లో సుమారు రూ.7 కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీయగా, 60 శాతం పూర్తయ్యాయని హెచ్‌ఎంలు తెలిపారు. అలాగే విద్యా కానుక కిట్ల పంపిణీపై డీఈవో ఆరా తీశారు. చదవడం మాకిష్టం కార్యక్రమంపై వర్క్‌ సీట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో సోమవారం నుంచి కాగ్‌ బృందం పర్యటించనున్నందన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు భోజన పథకం, డ్రై రేషన్‌ రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంఈవో కిరణ్మయి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising