ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత, వలంటీర్‌పై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-06-07T08:15:08+05:30

జి.కోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు వెలగా వెంకటరమణ, గ్రామ వలంటీర్‌ పిళ్లా శ్రీనివాసరావులపై శనివారం కేసు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాకవరపాలెం : జి.కోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు వెలగా వెంకటరమణ, గ్రామ వలంటీర్‌ పిళ్లా శ్రీనివాసరావులపై శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కరక రాము తెలిపారు. ఈ నెల 3న వీఆర్‌వో శ్రీనివాస్‌ రెవెన్యూ కార్యాలయంలో ఇళ్ల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, వీరిరువురూ కొంత మందితో వెళ్లి ఈ జాబితాలో మరికొన్ని పేర్లు చేర్చాలని, పేర్లు చేర్చకపోతే గ్రామంలో ఇంటికి ఎలా వెళతావో చూస్తామని బెదిరించినట్టు  వీఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకటరమణ, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-06-07T08:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising