ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-11-27T05:34:31+05:30

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. గురువారం మరో 84 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 58,827కు చేరాయి.

కొవిడ్‌ పరీక్ష చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాజాగా మరో 84 మందికి వైరస్‌

జిల్లాలో 58,827కు చేరిన పాజిటివ్‌లు 


విశాఖపట్నం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. గురువారం మరో 84 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 58,827కు చేరాయి. వీరిలో 56,916 మంది వైరస్‌ నుంచి కోలుకోగా,  1046 మంది వైద్యం పొందుతున్నారు. కాగా చికిత్స పొందుతూ గురువారం ఒకరు మృతి చెందడంతో కొవిడ్‌ మరణాలు 505కు చేరాయి. 

మన్యంలో ఆరు..: పాడేరు ఏజెన్సీలో గురువారం 648 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా జీకేవీధి మండలంలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చిందని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. 


Updated Date - 2020-11-27T05:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising