ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవాడలో 3న క్రషింగ్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-11-27T05:37:07+05:30

గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్‌ను వెలిగించారు.

బాయిలర్‌ పూజలో పాల్గొన్న ఎండీ సన్యాసినాయుడు, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షుగర్‌ ఫ్యాక్టరీ ఎండీ సన్యాసినాయుడు


చోడవరం, నవంబరు 26: గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీలో వచ్చే నెల 3న క్రషింగ్‌ ప్రారంభిస్తామని ఎండీ వి.సన్యాసినాయుడు తెలిపారు. కర్మాగారంలో గురువారం ఉదయం 5.30 గంటల ముహూర్తానికి బాయిలర్‌ను వెలిగించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ, ఈ ఏడాది నాలుగున్నర లక్షల టన్నులు చెరకు క్రషింగ్‌ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. బాయిలర్‌ పూజలో ఫ్యాక్టరీ ఏవో పప్పల రమణమూర్తి, సీసీ ప్రసాద్‌, వ్యవసాయాధికారులు మల్లికార్జునరెడ్డి, ప్రసాదరావు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు, రాయి సూరిబాబు, అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T05:37:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising