ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీజేపీ పటిష్టతకు అంతా కృషి చేయాలి’

ABN, First Publish Date - 2020-11-29T06:04:55+05:30

ఎలమంచిలి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు మునగపాకలో శనివారం ప్రారంభమయ్యాయి.

శిక్షణ తరగతుల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మునగపాక, నవంబరు 28 : ఎలమంచిలి నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులు మునగపాకలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి వెంకటసత్యనారాయణరావు మాట్లాడుతూ పల్లెల్లో పార్టీ పటిష్టతకు కృషి అంతా చేయాలన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీఎస్‌ వర్మ, నాయకులు బద్దెం సూర్యనారాయణ, బుద్ద విశ్వనాథం, కేశవరావు, పరమేశ్వరరావు, జనార్థన్‌, నాగేశ్వరరావు, రెడ్డినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T06:04:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising