ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారులకు మరమ్మతులు చేపట్టాలి

ABN, First Publish Date - 2020-12-06T06:13:28+05:30

అరకులోయ ప్రధాన రహదారి గోతులతో నిండిపోయిందని అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు.

అరకులో ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు

అరకులోయ, డిసెంబరు 5: అరకులోయ ప్రధాన రహదారి గోతులతో నిండిపోయిందని అరకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాంగి రాజారావు అన్నారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎంపీడీవో కార్యాలయానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాజారావు మాట్లాడుతూ.. అరకు రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రోడ్ల మరమ్మతులను చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంపీడీవో రాంబాబుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎస్‌.రామచంద్రర్‌, మహిళా మోర్చ అధ్యక్షురాలు కమల, పార్టీ ప్రతినిధులు ఆనంద్‌, డొంబునాయుడు, దేవ, సహదేవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T06:13:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising