ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-12-07T05:09:03+05:30

కొవిడ్‌ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు.

మాట్లాడుతున్న పీడీ విశ్వేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు

పెందుర్తి, డిసెంబరు 6: కొవిడ్‌ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు. పెందుర్తిలోని జిల్లా మహిళా సమాఖ్య కేంద్రంలో ఆదివారం జిల్లా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన కొవిడ్‌- 19పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కొవిడ్‌ నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. 

Updated Date - 2020-12-07T05:09:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising