ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్నికల్ సమస్యతో కొందరికి పథకాలు చేరట్లేదు : అవంతి

ABN, First Publish Date - 2020-10-17T23:24:24+05:30

టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొందరికి చేరడం లేదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : టెక్నికల్ సమస్యల వల్ల సంక్షేమ పథకాలు కొందరికి చేరడం లేదని.. ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చూడాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. జీవీఎంసీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. బీఆర్‌టీఎస్‌ రోడ్డు త్వరలోనే పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. సుందరమైన నగరం ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేద్దామని.. రాజకీయాలకు అతీతంగా ఎవరు అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. జీవీఎంసీ పరిధిలో రూ. 382 కోట్ల రూపాయలతో ఎనిమిది నియోజకవర్గాల్లో పనులు జరుగుతున్నాయని అవంతి వెల్లడించారు. ఇప్పటి వరకూ 150 కోట్ల రూపాయల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-10-17T23:24:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising