ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ : శానిటైజర్ తాగిన అటెండర్ మృతి

ABN, First Publish Date - 2020-06-07T17:29:28+05:30

జిల్లాలోని నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా అటెండర్ సత్తిబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని నక్కపల్లి ఎమ్మార్వో ఆఫీసులో మంచినీళ్లు అనుకొని పొరపాటుగా అటెండర్ సత్తిబాబు శానిటైజర్ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ అటెండర్ మృతి చెందాడు. సత్తి బాబు కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.


Updated Date - 2020-06-07T17:29:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising