ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైడ్‌ పనుల్లో అవకతవకలపై విచారణాధికారి నియామకం

ABN, First Publish Date - 2020-07-10T09:58:20+05:30

విశాఖ జిల్లాలో గతంలో చేపట్టిన రూరల్‌ అండ్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌(రైడ్‌) పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 9(ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లాలో గతంలో చేపట్టిన రూరల్‌ అండ్‌ ఇంటీరియర్‌ ఏరియా డెవలప్‌మెంట్‌(రైడ్‌) పనుల్లో జరిగిన అవకతవకలపై విచారణకు తాజాగా పంచాయతీరాజ్‌ ఎస్‌ఈని విచారణాధి కారిగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రైడ్‌ పథకంలో చేపట్టిన పనుల్లో అవకతవకలపై ఇప్పటికీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణ చేపట్టింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొం టున్న ఏఈలు ఇ.ఈశ్వరరావు, కేవీ సత్యనారాయణ, కె.నరసింహరాజు, ఎస్‌.రణదేవ్‌, ఎస్‌వీబీ. ప్రసాద్‌లపై పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ విచారణ చేపడ తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వి.వెంకటేశ్వరరావు అనే ఏఈ మృతిచెం దడంతో ఆయనపై విచారణను నిలిపివేశారు. 

Updated Date - 2020-07-10T09:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising