ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న ఒక్కరోజు ఆదాయం రూ.21 లక్షలు

ABN, First Publish Date - 2020-12-06T05:39:38+05:30

సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

కొండదిగువ బారులుతీరి నిలిచిపోయిన వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండదిగువ పలుమార్లు స్తంభించిన ట్రాఫిక్‌ 

సింహాచలం, డిసెంబరు 5: సింహాద్రి అప్పన్న స్వామి దర్శనానికి శనివారం పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో కొండదిగువ అడివివరం గ్రామ దేవత పైడితల్లమ్మ గుడి నుంచి పాత అడివివరం కూడలి వరకు పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కాగా భక్తులు పోటెత్తడంతో శనివారం ఒక్కరోజే సింహాచల దేవస్థానానికి రూ.21 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. రూ.300, రూ.100 టికెట్ల విక్రయాల ద్వారా రూ.13,98,600 లభించగా, పులిహోర, లడ్డూ ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.4,37,855, తలనీలాల టికెట్లు రూ.1,36,800తో పాటు ఆర్జిత సేవలు, టోల్‌గేట్‌, తదితరాల ద్వారా సుమారు రూ.1.5 లక్షల వరకు ఆదాయం సమకూరినట్టు అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. 

Updated Date - 2020-12-06T05:39:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising