ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రమేష్‌బాబు

ABN, First Publish Date - 2020-11-04T04:12:02+05:30

ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం నగరానికి వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు.

రమేష్‌బాబును అభినందిస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మహారాణిపేట, నవంబరు 3:  ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా డి.రమేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం నగరానికి వచ్చిన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రవికుమార్‌ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలు జిల్లా ఖజానా విభాగంలో పనిచేస్తున్న రమేష్‌బాబు పేరును ప్రతిపాదించడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు రమేష్‌బాబుకు అభినందనలు తెలిపారు. 


Updated Date - 2020-11-04T04:12:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising