ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సచివాలయ’ పరీక్షా కేంద్రాలకు 207 బస్సులు

ABN, First Publish Date - 2020-09-21T10:04:26+05:30

‘సచివాలయ’ పరీక్షా కేంద్రాలకు 207 బస్సులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాబస్‌స్టేషన్‌, సెప్టెంబరు 18: గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పీటీడీ విశాఖ రీజియన్‌కు చెందిన 207 బస్సులు రవాణా సేవలందించాయి. జిల్లాలోని పది డిపోలకు చెందిన ఈ బస్సులు ఉదయం 6:00 నుంచి రాత్రి 7:00 గంటల వరకు రవాణా సేవలందించాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న ఉన్న 30 రూట్లలో ఈ ప్రత్యేక సర్వీసులు నడిపినట్టు అధికారులు వెల్లడించారు. ఎక్కువ మంది అభ్యర్థులు సొంత వాహనాలు వినియోగించుకున్నట్టు పీటీడీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం 70 ప్రత్యేక బస్సులు నడిపేందుకు నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2020-09-21T10:04:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising