ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన బీజేపీ సేవా సప్తాహం

ABN, First Publish Date - 2020-09-21T10:03:22+05:30

ముగిసిన బీజేపీ సేవా సప్తాహం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 20: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చేపట్టిన సేవా సప్తాహ కార్యక్రమాలు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ మానసిక ఆస్పత్రిలో ఆసుపత్రి ఆవరణలో ముగిశాయి. బీజేపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌  హాజరై, ముందుగా స్వచ్ఛ భారత్‌లో పాల్గొని పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ నేత ప్రధాని మోదీ అని అన్నారు. సేవ సప్తాహ పేరుతో  ఏడు రోజులపాటు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ డి.సునీత, ఏపీ రాష్ట్ర వైద్య విభాగ కన్వీనర్‌ రవికుమార్‌, డాక్టర్‌ అభినందన, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T10:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising