ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటీయూసీ ధర్నా

ABN, First Publish Date - 2020-12-19T05:37:08+05:30

ఉక్కు కార్మికులకు నష్టం జరిగితే సహించేది లేదని స్టీల్‌ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ అన్నారు.

మాట్లాడుతున్న ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్కుటౌన్‌షిప్‌: ఉక్కు కార్మికులకు నష్టం జరిగితే సహించేది లేదని స్టీల్‌ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ అన్నారు. కార్మిక సమస్యలు, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం టీటీఐ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఉత్పత్తి పెంచేందుకు ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెంచాలని కోరారు. కార్యక్రమంలో మసేన్‌రావు, బి.అప్పారావు, జె.రామకృష్ణ, కె.సత్యనారాయణ, కనకరాజు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-19T05:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising