ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ను విశ్వగురువుగా తీర్చిదిద్దే నూతన విద్యా విధానం

ABN, First Publish Date - 2020-11-30T04:54:40+05:30

భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ బుద్దా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

బుద్దా చంద్రశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌

సింహాచలం, నవంబరు 29: భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్దే నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్టు ఏజీసీటీఈ చీఫ్‌ కోఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ బుద్దా చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. జిల్లా విశ్వహిందూ పరిషత్‌ సహాయ కార్యదర్శి పూడిపెద్ది శర్మతో కలిసి ఆదివారం ఆయన సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ విద్యావిధానం-2020 కింద సమూల మార్పులు తీసుకువస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మనదేశానికి చెందిన ఉపాధ్యాయులు, నర్సులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అనుకూలమైన కోర్సుల రూపకల్పనకు, ఆధునిక సాంకేతికతను వినియోగించి పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామన్నారు. 


Updated Date - 2020-11-30T04:54:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising