ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న నూతన గోశాలలోకి ప్రవేశాలు రద్దు

ABN, First Publish Date - 2020-07-18T10:13:34+05:30

సింహాచల దేవస్థానానికి చెందిన కృష్ణాపురం నృసింహవనం (నూతన గోశాల)లోకి సందర్శకుల అనుమతులను ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జూలై 17: సింహాచల దేవస్థానానికి చెందిన కృష్ణాపురం నృసింహవనం (నూతన గోశాల)లోకి సందర్శకుల అనుమతులను రద్దు చేస్తూ ఈవో డి.భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు. సందర్శకుల తాకిడి వల్ల కూడా గోవులు భయాందోళనకు గురవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ అనుమతులు పొందిన వారిని మాత్రమే అనుమతించాలని సిబ్బందికి ఆదేశించినట్టు తెలిసింది.

Updated Date - 2020-07-18T10:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising