ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో వ్యాన్ బోల్తా.. 35 మందికి గాయాలు

ABN, First Publish Date - 2020-10-24T04:41:42+05:30

విశాఖపట్నం : జిల్లాలోని జి.మాడుగుల మండలం మగతపాలెం వద్ద వ్యాన్ బోల్తా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జిల్లాలోని జి.మాడుగుల మండలం మగతపాలెం వద్ద వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ ఘటనాస్థలిలోనే మృతి చెందారు. మరో 35 మందికి గాయాలయ్యాయి. స్థానికులు, వాహనదారులు గమనించి క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న పాడేరు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ఈ గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.


గాయాలపాలైన వ్యక్తుల కుటుంబీకులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందని పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి కారణాలేంటి..? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-24T04:41:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising