ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ABN, First Publish Date - 2020-12-04T05:39:29+05:30

జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు.

వసమామిడిలో ర్యాలీ చేపట్టిన మారుమూల గ్రామాల గిరిజనులు.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వసమామిడిలో ర్యాలీ 

పాడేరురూరల్‌, డిసెంబరు 3: జి.మాడుగుల మండలంలోని మారుమూల గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. గురువారం వసమామిడిలో 15 గ్రామాల ప్రజలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనర్స మాట్లాడుతూ.. మారుమూల 15 గ్రామాల్లో ఆదివాసీలకు ఎటువంటి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వాధికారులు స్పందించి ఆదివాసీలకు మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జగ్గందొర, జీనబందు, కె.భానుప్రకాష్‌, కె.రాజశేఖర్‌, 400 మంది ఆదివాసీలు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-04T05:39:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising