ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు

ABN, First Publish Date - 2020-04-25T09:03:50+05:30

జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని జాయుంట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిపురం: జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 27 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని జాయుంట్‌ కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో రబీ పంట కాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు వరి, మొక్కజొన్న రెండు ప్రధాన పంటలు ఉన్నాయన్నారు. జిల్లాలో వరి పంట 6519 హెక్టార్లలోను, మొక్కజొన్న 663 హెక్టార్లలోను మొత్తం 16 మండలాల్లో సాగు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ధాన్యం సాధారణ రకం రూ.15,150, గ్రేడ్‌-ఏ రకం రూ.18,350లు మద్దతు ధరగా నిర్ణయించినట్టు చెప్పారు. 

Updated Date - 2020-04-25T09:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising