ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు రూ.15 లక్షల విరాళం

ABN, First Publish Date - 2020-04-09T10:29:51+05:30

ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు నగర ప్రముఖులు రూ.15 లక్షల ఆర్థిక సాయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): ఎంపీ విజయసాయి రెడ్డి ఏర్పాటు చేసిన ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు నగర ప్రముఖులు రూ.15 లక్షల ఆర్థిక సాయం చేశారు. సీఎంఆర్‌ అధినేత మావూరు వెంకటరమణ, కంకటాల మల్లిక్‌, లాన్సమ్స్‌ ప్రతినిధి ఉమేశ్‌లు కలిసి ఈ మొత్తానికి చెక్కును మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో ఎంపీ విజయసాయిరెడ్డికి బుధవారం అందజేశారు.


Updated Date - 2020-04-09T10:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising